Friday, May 17, 2024
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌…రాహుల్ ఇన్ పూజారా అవుట్‌

- Advertisement -

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడ‌బోతుంది ఇండియా.ఈ రెండు జట్ల మొద‌టి మ్యాచ్‌కు వేదికైంది ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం.మొద‌టి టెస్ట్‌లో టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ తీసుకుంది ఇంగ్లండ్‌.మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్‌ తమ తుది జట్టును ప్రకటించి సిద్ధం కాగా… భారత్ టెస్ట్ మ్యాచ్ స్పెష‌లిస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన పూజారాను ప‌క్క‌న పెట్టి కెఎల్ రాహుల్‌ను జ‌ట్టులోకి తీసుకుంది.

ముర‌ళీ విజ‌య్‌,శిఖ‌ర్ ధావ‌న్ ఓపెనర్లుగా బ‌రిలో దిగ‌నున్నారు.మొద‌టి మ్యాచ్‌లో విజ‌యం సాధించి టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ శుభారంభం చేయ‌ల ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -