Tuesday, May 21, 2024
- Advertisement -

మూడు వికెట్లు కోల్పోయిన లంక‌..

- Advertisement -

భారత్ – శ్రీలంక జట్ల మధ్యముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టి20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంద‌చుకుంది భార‌త్‌. లంక జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన కొంచెం సేపటికే రెండు వికెట్లు కోల్పోయింది. 1.5 ఓవర్ లో 8 పరుగుల వద్ద డిక్వెల్లా(1) అవుటయ్యాడు. 14 పరుగుల వద్ద 2.6 ఓవర్ల వద్ద పెరెరా (4), 3.3 ఓవర్ లో తరంగా (11) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజ్ లో సదీరా, గుణరత్నే ఉన్నారు. 6 ఓవర్లలో శ్రీలంక జట్టు స్కోరు: 38/3

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -