ప్రస్తుతం ప్రపంచలో ఇవాళా రేపు ఎవరికెంత పాప్యులారిటీ ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.ప్రధానంగా ఫేస్బుక్,ట్విట్టర్,ఇతర సామాజిక మాద్యమాల్లో తమ అభిమాన రాజకీయ నాయకులను,సెలబ్రిటీలను పాలో అవుతుంటారు సామాన్య ప్రజానీకం.
ఇక ప్రపంచంలోనే ఎవరి ఫేస్ బుక్ ఖాతాను అత్యధికులు ఫాలో అవుతారన్న ప్రశ్న ఉదయిస్తే, వారిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ టాప్ ర్యాంకుల్లో ఒకరిగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇండియాకు సంబంధించినంత వరకూ మోదీ 4.22 కోట్ల మంది ఫాలోవర్లతో తొలి స్థానంలో ఉన్నారు.
{loadmodule mod_custom,GA1}
అయితే రెండవస్తానాన్ని టీంఇడియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మోదీ తర్వాత స్థానాన్ని సంపాదించుకున్నాడు అక్రమించారు. ఇంతవరకూ రెండో స్థానంలో సల్మాన్ ఖాన్ ఉండేవాడు. ఇప్పుడు సల్మాన్ స్థానాన్ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆక్రమించేశాడు. కోహ్లీని ప్రస్తుతం 3.57 కోట్ల మంది ఫాలో అవుతూ ఉండగా, సెలబ్రిటీల విభాగంలో ఆయన నంబర్ వన్.
Also read