Wednesday, May 8, 2024
- Advertisement -

టాస్ గెలిచి బంగ్లాపై ఫిల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌..

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో అస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్దం అయ్యింది. బంగ్లా, న్యూజిలాండ్‌లు అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్ద‌మ‌య్యారు. తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి జోరు మీదున్న బంగ్లా.. శ్రీలంకను చిత్తుచేసిన కివీస్ అమీతుమీ తేల్చుకొనేందుకు రెడీ అయ్యాయి. రెండు జ‌ట్లు మ‌రో విజ‌యంపై క‌న్నేశాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -