కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ సీనియర్ నేత కన్నాలక్ష్మీనారాయణ వైసీపీలోకి వెల్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈవార్త గుంటూరు రాజకీయాల్లో సంచలనాలు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్తో సీటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన కణ్నా కాంగ్రెస్లో ఒ వెలుగు వెలిగిన నేత దాంతోపాటు వైఎస్ను అభిమానించే నాయకుడు.
విభజనకు ఒకే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తుడుచుపెట్టుకొని పోవడంతో బీజేపీలో చేరారు.అయితే బీజేపీ కణ్నాకు ఇవ్వాలసిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోపాటు ప్రత్యకహోదాపై యూటర్న్తీసుకోవడంతో ఇక పార్టీకి భవిష్యతులేపకోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత బాబుతో అస్సలు పడకపోవడంతోపాటు…రాయపాటి వర్గానికి,కన్నావర్గానికి విభేదాలు బగ్గుమంటున్నాయి.
ఇక ఏపీలో టీడీపీతో కలసి పినచేస్తుంత సేపు ఎదిగే అవాశంలేకపోవడంతోపాటు హోదాపై మాటతప్పిన కారనంగా 2019 ఎన్నికల్లో పార్టీ గల్లంతవుదన్న కారనాలతో ఈపరిస్తితుల్లో వైసీపీలో చేరడమే బెటరని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇప్పటికే జగన్లో టచ్లో ఉన్నారనీ పెదకూరపాడుగాని గుంటూరు వెష్ట్లో గాని టికెట్టు కన్పర్మ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అన్నీకుదిరితే త్వరలోనే తన అనుచర గణంతో ఏసమయంలోనైనా చేరడానికి సిద్దంగా ఉన్నారు.ఇదే జరిగితే గుంటూరులో వైసీపీకి మరింత బలపడటం ఖాయం.
Related