Saturday, April 27, 2024
- Advertisement -

జబర్దస్త్ బ్యూటీ.. సీరియల్ లో సందడి..!

- Advertisement -

బుల్లితెరపై ఏడేళ్లుగా జనాలను అలరిస్తోంది జబర్దస్త్ షో. ఈ షో ద్వారా ఎంతో మంచి మంచి కమెడియన్స్ అయ్యారు. జబర్దస్త్ ఆర్టిస్టుల్లో లేడీ గెటప్స్ వేసి ఆడపిల్లగా అలరించిన సాయి తేజ.. ఈ జబర్దస్త్ షోకి దూరంగా ఉంటోంది. సాయి తేజ ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా అయిపోయాడు. ఆ తర్వాత ప్రియాంకగా పేరు మార్చుకున్నాడు. ఈ విషయంను స్వయంగా అతనే చెప్పాడు.

ఇక ఆమె నిజానికి సాయితేజ అలియాస్ ప్రియాంక గత కొన్ని రోజులుగా జబర్దస్త్ షోకి దూరమైంది. జబర్దస్త్‌లో ఓ మెరుపు మెరిసి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఆమె జబర్దస్త్ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు జనం. ఈ పరిస్థితుల్లో ఆమె జీ తెలుగులో ప్రసారం అయ్యే గుండమ్మ కథ సీరియల్‌‌లో కనిపించడంతో ఇక ఆమె జబర్దస్త్ నుంచి జంప్ అయినట్లే అని ఫిక్స్ అవుతున్నారంతా. జీ తెలుగులో వచ్చే ఈ గుండమ్మ కథ సీరియల్ లో సాయి తేజ(ప్రియాంక)కు ఛాన్స్ దక్కింది.

సోమవారం నుంచి ఈ సీరియల్ ఎపిసోడ్ లు ప్రసారం కానున్నాయి. ఈ సీరియల్ లో రియాగా కనించబోతుంది సాయితేజ(ప్రియాంక). తాజాగా రిలీజ్ ఈ సీరియల్ ప్రోమోలో ”ఓటమి అనేది తన హిస్టరీలోనే లేదు” అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో అదరగొట్టింది ప్రియాంక. ఇక లేడీ గెటప్ లో కనిపించే సాయితేజ.. వినోద్, శాంతో స్వరూప్, పవన్ లాంటి వాళ్లమంతా కలిసి ఓ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నామని సాయితేజ(ప్రియాంక) చెప్పాడు. దాని పేరు జబర్దస్త్ లేడీ గెటప్స్ అని పేర్కొన్న సాయితే(ప్రియాంక).. ఆ గ్రూప్ ద్వారా అందరం టచ్ లో ఉంటామని చెప్పింది.

https://www.facebook.com/zeetelugu/videos/2406492916272661/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -