Friday, April 26, 2024
- Advertisement -

బలిసిందా.. ? అంటూ పవన్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

- Advertisement -

శ్రీరెడ్డి సంచలనలకు మారు పేరు. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తోంది. ఇప్పుడు శ్రీరెడ్డి పేరు చెబితే.. టాలీవుడ్, కోలీవుడ్ లో చాలా మందికి వణుకుపుడుతుంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంత ఇంత కాదు. చాలా మంది సినీ హీరోలు, దర్శకులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ఛాన్స్ లు ఇస్తామని నమ్మించి.. తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది.

అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో కమిట్మెంట్ ఇవ్వకుంటే ఛాన్స్ లు ఇవ్వరని ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవలే బోయపాటి శ్రీను తన చిత్రల్లో నటించే ఓ నటితో ఎఫైర్ ఉందని ఆరోపణలు చేసి వివాదం సృష్టించింది. తాజాగా సీనియర్ నటి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో బోయాపాటి తో ఎఫైర్ ఉన్న నటి ప్రవీణ భర్తతో రోజాకు ఎఫైర్ ఉందంటూ కామెంట్స్ చేసింది.

డబ్బుల కోసం అతడిని రోజా గోకేదని.. డబ్బున్న వాళ్లను పరిచయం చేయమని అనీల్ ను పీడించేదని ఆరోపణలు చేసింది. ఈ వివాదం తగ్గకముందే మళ్లీ మెగా ఫ్యామిలీపై పడింది. పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసింది. “జనసేన ఎమ్మెల్యే రాపాకను అవమానించేంత బలిసిందా పవన్ కి, మనోహర్ కి ? నీ ముఖానికి ఒక్కసారైన సర్పంచ్ గా అయిన గెలిసావా పీకే” అని పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ పై పవన్ ఫైన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

https://www.facebook.com/iamsrireddy/posts/2489751717938412

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -