Saturday, April 27, 2024
- Advertisement -

గంటా టిడిపి గంట మోగించినటేనా..?

- Advertisement -

జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ కు మద్దతు పలికి అధికారంలో ఉన్న వైసీపీ ని ఇరకాటం లో పెట్టాలని చూసినా చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తరాంధ్రకు చెందిన టిడిపి నాయకుడు గంటా శ్రీనివాసరావు లాంగ్ మార్చ్ కు హాజరు కాకాపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశించిన గంటా శ్రీనివాసరావు లాంగ్ మార్చ్ కు హాజరు కాకపోవడంపై ఇప్పుడు గంటా చూపు వేరే పార్టీ వైపు మళ్ళింది అనే అనుమానాలు చోటు చేసుకున్నాయి. అంతే కాకుండ పవన్ సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు లాంగ్ మార్చ్ కు హాజరు కాకపోవడంపై గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతాడని ఊహాగానాలకు బలం చేకూర్చినటైయింది.

అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు చూపు వైసీపీ వైపా లేక బిజెపి వైపా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ను విమర్శించడం ఇష్టం లేకనే లాంగ్ మార్చ్ దూరంగా ఉన్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -