Friday, May 17, 2024
- Advertisement -

ఏపి సిఎం చంద్రబాబుకు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ క్లాస్

- Advertisement -

ఏపిలో రోడ్డుపై నిలిచిన మురికినీరు తాగుతున్న మహిళ ఫొటోపై కామెంట్… దీనావస్ధలో ఉన్న వారి జీవితాలను బాగు చేయడమే బాధ్యతాయుతమైన ప్రభుత్వ కర్తవ్యమని ట్వీట్. పరోక్షంగా చంద్రబాబుది బాధ్యతరాహిత్యమైన ప్రభుత్వమని భావన.. చంద్రబాబు మీ చుట్టూ నే ఉన్నారు… ఆయనకు నేరుగా చెప్పాలని చురకలేసిన నెటిజన్లు.

ఏపిలోనొ దయనీయ స్ధితిపై ఫొటో ట్వీట్ చేసి వెలుగులోకి తెచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిప్యూటీ డైరెక్టర్ సౌమ్య స్వామినాధన్. యుద్దాలు మాని ప్రజలకు గౌరవప్రదమైన జీవితామివ్వాలని వినతి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -