- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం మిగిల్చియి.అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా మారింది.ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.అలాంటి చోట ఈ సారి ఎన్నికలలో జిల్లాలో వినుత్న తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనారెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నాయకులు సైతం ఓటమి అంచున ఉండటం చూస్తే కారు ఓ రేంజ్లో దూసుకుపోతుందో అర్థం చేసుకోవాలి.
జిల్లాలోనే మాస్ లీడర్ పేరుగాంచిన కోమటిరెడ్డి ఫలితాలు చూసిన తరువాత అనారోగ్యం పాలైయ్యారని తెలుస్తుంది.కోమటి రెడ్డి ఛాతీ నొప్పితో న బాధపడుతుంటే ఆయనను ఆసుపత్రికి తరలించారు.ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- పూరీ జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ టీజర్ అవుట్
- ‘టాక్సిక్’ క్రేజీ స్పెషల్ వీడియో రిలీజ్..
- వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్ను కొట్టి చంపిన భార్య!
- బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి జగన్ అండ
- జాన్వీ కపూర్ పై ట్రోలింగ్.. జగపతి బాబు కీలక వ్యాఖ్యలు !
