- Advertisement -
త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి జరగబోతోంది. ఇప్పికే రసూల్ పురలో చిత్రీకరణ జరుగుతోంది.ఈ విషయాన్ని సినిమాకు సంగీతం అందిస్తున్న ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక కాగా టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.