Monday, April 29, 2024
- Advertisement -

చావుకి వ‌చ్చి ఈ వెకిలి న‌వ్వులు ఏంటామ్మా

- Advertisement -

తెలుగు ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గుండు హ‌నుమతురావు మ‌ర‌ణించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఈ వార్త విన్న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ మొత్తం గుండు హ‌నుమతురావుకి ఘ‌నంగా నివాళి అర్పించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు సిని ప‌రిశ్ర‌మ పెద్ద‌లు సైతం వ‌చ్చి నివాళిలు అర్పించారు.అయితే ఇక్క‌డ మ‌రో సంఘ‌ట‌న చోటు చేస‌కుంది.

గుండు హ‌నుమతురావుని చివ‌రి చూపు చూడాటానికి వ‌చ్చిన యాక్ట‌ర్ హేమ త‌న హ‌వ‌భావ‌ల‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.అంద‌రు భాద‌లో ఉంటే త‌ను మాత్రం న‌వ్వుతు వెకిలి చేష్ట‌ల‌తో అంద‌రి ముందు త‌న స్థాయిని తానే తగ్గించుకుంది.చ‌నిపోయిన వ్య‌క్తిని చూడాటానికి వ‌చ్చిన‌ప్పుడు ఏలా బిహేవ్ చేయాలో కూడా తెలియ‌క‌పోతే క‌ష్టం అని అక్క‌డ ఉన్నవారు అనుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -