Monday, May 6, 2024
- Advertisement -

అయేషా సుల్తానాను వదిలేసినా పోలీసులు..?

- Advertisement -

గత కొద్ది రోజుల నుంచి దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి దర్శకురాలు అయేషా సుల్తాను లక్షద్వీప్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని ఆమెను విచారిస్తున్నారు. మలయాళం వార్త ఛానల్ ద్వారా జూన్ 7వ తేదీన నిర్వహించిన చర్చ కార్యక్రమంలో భాగంగా అయేషా లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుదాలను ప్రయోగించిందని తెలపడంతో ఆమెపై బీజేపీ నేత కరవట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు ఆది,బుధ, గురు వారాలలో గంటలపాటు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అయేషా ఇక్కడితో ఈ విషయం అయిపోయింది త్వరలోనే తిరిగి కోచి వెళ్తున్నానని తెలిపారు.

Also read:ఇవి తింటే ఎంత ఎనర్జీనో తెలుసా?

బుధవారం సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన విచారణలో భాగంగా పోలీసులు ఆమె వాట్సప్, ఫేస్బుక్, అకౌంట్లను పరిశీలించారు. అదే విధంగా తనకు విదేశాలతో ఏవిధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు తనని విచారించినట్లు ఆయేషా మీడియాకు తెలిపారు. అయితే తనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని విచారణలో తేలడంతో తనను లక్షద్వీప్ పోలీసులు విడిచి పెట్టినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో తను తిరిగి కోచి వెళుతున్నట్లు ఈ సందర్భంగా నటి అయేషా తెలిపారు.

Also read:సొరకాయతో ఎంత అందమో.. ఎలా అంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -