Friday, April 26, 2024
- Advertisement -

కీలక వ్యాఖ్యలు చేసిన అక్షయ్

- Advertisement -

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పోటీకి సిద్ధమంటున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. బాక్సాఫీస్ వద్ద నెలకొన్ని ఫోటీపై ఆయన స్పందించారు. జూన్ 3ను అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ పృథ్విరాజ్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే అదే రోజు తెలుగు నుంచి అడవి శేష్ నటించిన మేజర్ చిత్రంతో పాటు తమిళం నుంచి కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ మల్టీ స్టారర్ మూవీ విక్రమ్ రిలీజ్ కు డేట్ లాక్ చేసుకుంది.

ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు పృథ్విరాజ్ రిలీజ్ కు సిద్ధమవుతుండటంతో అక్షయ్ స్పందించారు. అందరి సినిమాలు నడవాలని కోరుకుంటున్నానన్నారు. మేం ఒకరు లేకుండా మరొకరం ఉండలేమన్నారు.

తాము ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటాననీ కానీ దురదృష్టవషాత్తు అది ఇక్కడ కనిపించడం లేదన్నారు. అంతా విడిపోవడం గురించి మాట్లాడతారు తప్ప కలిసుండడం గురించి మాట్లాడరన్నారు. త్వరలో అది నేర్చుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

క్షమాపణలు చెప్పండి లేదంటే పది కోట్లు కట్టండి

సర్కారీ వారి పాటలో మొదట అనుకున్నది ఆ హీరోనే

సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న యంగ్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -