- Advertisement -
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన మూవీ సర్కారు వారి పాట. ఫాన్స్ ను అలరిస్తూ భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ మూవీలో మహేశ్ డైలాగ్స్ , మేనరిజం హైలైట్ గా మారాయి.
అయితే ఈ కథ మొదలుపెట్టినప్పుడు ఇందులో మహేశ్ బాబును హీరోగా అనుకోలేదట. మరో టాలీవుడ్ హీరోను మైండ్ లో పెట్టుకుని కథను సిద్ధం చేశారు. ఈ సినిమా కోసం ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిత్ర యూనిట్ సంప్రదించింది.
అయితే ఫుష్ప సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. ఈ మూవీకి నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మహేశ్ బాబును ఫైనల్ చేశారు. మహేశ్ కు సూటయ్యే విధంగా కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!