- Advertisement -
అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ని ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది.కొన్ని రోజులు షుటింగ్ గ్యాప్ ఇచ్చి మళ్లీ తన సినిమాలతో బిజి బిజిగా ఉంది. వైవిధ్య కథలను ఎంచుకోవడంలో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ముందు వరుసలో ఉంటారు.ప్రస్తుతం అనుష్క పరి అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర టీజర్ను అనుష్క తాజాగా విడుదల చేయగా.. అందులో ముఖం నిండా రక్తపుమరకలతో భయాన్ని తెప్పిస్తోంది అనుష్క.
ఈ చిత్రానికి ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, క్లీన్ స్లేట్ ఫిలింస్ బ్యానర్పై అనుష్క నిర్మిస్తుంది. హోలీ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనుష్క ని ఈ ఫోటోలలో చూస్తు విరాట్ ఏమైపోతాడో చూడాలి.