Thursday, May 16, 2024
- Advertisement -

సాంగ్ రీలిజ్ చేసిన బెల్లంకొండ‌

- Advertisement -

బెల్లంకొండ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం రావ‌డం లేదు. మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ‘జ‌య జానకి నాయ‌క’ సినిమా తీసిన యావ‌రేజ్‌గానే మిగిలింది.ఈ సారి ఎలాగైనా హిట్ కొట్ట‌ల‌ని క‌సితో డైర‌క్ట‌ర్ శ్రీవాస్‌తో క‌లిసి ‘సాక్ష్యం’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.’సౌందర్యలహరి’ అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజ హెగ్డె న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -