నితిన్, మేఘా ఆకాష్ జంటగా వచ్చిన చిత్రం ‘ఛల్ మోహన్రంగ’. ఈరోజు(ఎప్రిల్ 5న) విడుదల అయింది.కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.పవన్ కల్యాణ్,త్రివిక్రమ్ కలిసి ఈ సినిమానునిర్మించడంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.పైగా ఈ సినిమాకు కథ, మాటలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిచండంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.ఇప్పటికే యూఎస్లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా నేటి తెల్లవారుజాము నుంచే షోలు మొదలయ్యాయి. సినిమా చూసిన అభిమానులు తమ అభిమనాన్నిట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.
సినిమా నితిన్ నటన చాలా బాగుందని ,కామెడి కూడా బాగా వచ్చిందని తెలుస్తుంది.సినిమా ఫస్ట్ భాగం అంత సరాదాగా సాగిపోతుందట.ఇంటర్వల్ తరవాత సినిమా పెద్ద ఆశక్తిగా ఉండదట.బోరింగ్ సీన్స్ ఎక్కువుగా ఉన్నట్లు అభిమానుల ట్వీట్లను చూస్తే తెలుస్తుంది. తొలి భాగాన్ని చాలా సరదగా తెరకెక్కించిన దర్శకుడు సెకండ్ హాఫ్పై మాత్రం పట్టు కోల్పోయారు.సినిమాలో హీరోయిన్ పాత్ర సినిమాకు ప్రధానంగా నిలుస్తుందని తెలియస్తుంది.త్రివిక్రమ్ మాటలు కుడా పెద్దగా ఆకట్టుకొలేదని అభిమానల ట్వీట్లను చూస్తే అర్థం అవుతుంది.‘ఛల్ మోహన్రంగ’ సినిమా రివ్యూ మరికాసేపట్లో.. చదవుతునే ఉండండి ఆద్యా న్యూస్.