Tuesday, May 7, 2024
- Advertisement -

కొత్త గాయకులు అద్భుతంగా పాడుతున్నారన్న హీరో

- Advertisement -

ఇక ముందు తాను ఎట్టి పరిస్ధితుల్లోనూ సినిమాల్లో పాటలు పాడనని ప్రముఖ హీరో షారూక్ ఖాన్ ప్రకటించారు. గతంలో షారూక్ ఖాన్ జోష్ సినిమాలో అపున్ బోలా తు మేరి లైలా అనే పాటను పాడారు.

ఈ మధ్య తెలుగుతో పాటు అన్ని భాషలు హీరోలు పాటలు పాడుతున్న సంగతి తెలిసిందే. అయితే షారూక్ ఖాన్ మాత్రం ఇక ముందు పాటలు పాడనన్నారు. షారూక్ ఖాన్ ఈ ప్రకటన చేయడానికి కారణం ఏమిటనుకుంటున్నారా. ఓ టివీ ఛానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న షారూక్ ఖాన్ అక్కడ గాయకులు పాడిన పాటలు విని ముగ్దుడయ్యారు. ఈ గాయకులు ఎంతో అద్భుతంగా పాడుతున్నారు. నాలాంటి వాళ్లు పాటలు వారిని ఇబ్బంది పెట్టకూడదు అని షారూక్ ఖాన్ అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -