Friday, April 26, 2024
- Advertisement -

మరోసారి కంగన వివాదాస్పద కామెంట్స్

- Advertisement -

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్.. మళ్లీ తన నోటికి పని చెప్పింది. మరోసారి వివాదాల తుట్టెను కదిపింది. సందర్భం చిక్కినప్పుడల్లా బాలీవుడ్ పై విరుచుకుపడే.. ఈ ఫైర్ బ్రాండ్.. తాజాగా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన ధాకడ్ సినిమా మే 20న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబీజీగా ఉన్న కంగనా..బాలీవుడ్, బాలీవుడ్ నటులపై విరుచుకుపడింది.

తనతో నటించేందుకు బాలీవుడ్ స్టార్ ఎవరూ ముందుకు రానంటూ ఇంతకు ముందు కామెంట్ చేసిన కంగన్.. తాజాగా ధాకడ్ ప్రమోషన్స్ లో ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. తనతో నటించడానికి ఎవరూ ఇష్టపడరనీ.. పైనా తనతో పని చేసేవారిని సైతం బాలీవుడ్ స్టార్ టార్గెట్ చేస్తారని వ్యాఖ్యానించింది.

అందుకే ధాకడ్ లో తనతో నటించిన అర్జున్ రాంపాల్ గ్రేట్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. తనకు బాలీవుడ్ స్టార్స్ ను కలవడం పెద్దగా నచ్చదనీ.. తన ఇంటికి వచ్చే అర్హత బాలీవుడ్ స్టార్ హీరోలు, సెలబ్రిటీలు ఎవరికీ లేదని చెప్పుకొచ్చింది.

బంపర్ ఆఫర్ దక్కించుకున్న హనీరోజ్

రెండోసారి మహేశ్, నదియా కాంబో..

చిరంజీవితో రాధిక మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -