Monday, May 20, 2024
- Advertisement -

కియరా అద్వానీ మొత్తం చూపిస్తుందిగా..!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కియ‌రా అద్వానీ తెలుగులో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న భ‌ర‌త్ అను నేను సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.తొలి తెలుగు సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన కియ‌రాకు తెలుగులో వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.ప్ర‌స్తుతం ఆమె రామ్‌చ‌ర‌ణ్‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.ఇక బాలీవుడ్‌లో మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది కియరా.తాజాగా ఆమె ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది.

ఆ ఫోటో షూట్‌లో కియ‌రా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది.త‌న అందాల ప‌వ‌ర్‌ను రుచి చూపించింది.కియ‌రా అందాల‌ను చూస్తే మ‌తి పోతుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.త‌న ఎద అందాలు మ‌రింత అందంగా క‌నిపించేలా డ్రెస్ డిజైన్ చేయించుకుంది కియ‌రా.మొత్త‌నికి కియరా అద్వానీ అటు బాలీవుడ్‌ను ఇటు టాలీవుడ్‌ను షేక్ చేస్తుంది.తాజాగా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ఓ సినిమా చేయ‌నుంద‌ని స‌మాచారం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -