Wednesday, May 1, 2024
- Advertisement -

200 కోట్ల క్లబ్‌లో ‘భ‌ర‌తుడు’

- Advertisement -

మ‌హేష్ తాజా చిత్రం ‘భ‌ర‌త్ అను నేను’ సినిమా 200 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.మే 20న రీలిజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది.విడుద‌లైనా రెండు రోజుల్లోనే సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.ఇప్పుడు తాజాగా సినిమా 200 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంపై మ‌హేష్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ సీఎంగా మ‌హేష్ న‌ట‌న‌కు అంద‌రు ఫిదా అయ్యారు.ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.సినిమా మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ చేసింది.సినిమా ఇంత‌టి భారీ విజ‌యం సాధించ‌డంతో సినిమాపై బాలీవుడ్ వాళ్లు రీమేక్ కోసం పోటీప‌డుతున్నార‌ని స‌మాచారం.

https://twitter.com/sandhumerry/status/993420285243265024

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -