- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అను నేను విజయాన్ని ఆనందిస్తున్నాడు.సినిమా రీలిజ్ దగ్గర నుండి ప్రమోషన్స్లో భాగంగా బిజి బిజిగా ఉన్నాడు. మొన్న విజయవాడలో ఫ్యాన్స్ మధ్య కుర్చొని మరి సినిమాను చేశాడు మహేష్.అయితే సక్సెస్ను ఆనందిస్తున్న మహేష్కు అనుకొని సమస్య వచ్చింది.
తాజాగా ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్లో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన అతడికి మీడియా వాళ్లు తగిలారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రశ్నలు సంధించారు. కానీ అతను సమాధానం ఇవ్వలేదు. ఆ ప్రశ్నలు మినహాయించి మిగతా వాటికే బదులిచ్చాడు. విజయవాడలో పర్యటించినపుడు కూడా రాజకీయాలపై మాట్లాడబోనని తేల్చేశాడు మహేష్.