- Advertisement -
చిరంజీవి నూట యాభయ్యవ సినిమాకి తొలి ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యడం లోస 22 ఆగస్ట్ న అంతా సిద్దం చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ పేరుతో ఇప్పుడు ఒక రివీల్ అవ్వాల్సిన పోస్టర్ కనిపిస్తోంది. సో రిటర్ లుగా చాలా మంది పేరలి వినిపించినా పరుచూరి బ్రదర్స్ ఫిక్స్ అయినట్టు అయ్యింది.
చిరు150 కి మురుగదాస్ స్టోరీ కాగా.. రైటర్స్ గా పరుచూరి బ్రదర్స్ ను ముందే తీసుకున్నారు. అయితే.. డైలాగ్స్ లో పంచ్.. పదును పెంచడం కోసం వేరే రచయితల సహకారం తీసుకున్నారనే టాక్ బాగానే వినిపించాయి.
పరుచూరి సోదరులకు ఆకుల శివ.. కంచె ఫేమ్ సాయిమాధవ్ బుర్రాలు సహాయం చేశారని.. అందరు కలిసి కత్తి పదును బాగా పెంచారని అన్నారు. వీరితో పాటు ఓ కీలకమైన సన్నివేశం కోసం త్రివిక్రమ్ ని కూడా డైలాగ్స్ రాయమన్నారనే టాక్ వినిపించింది. కానీ ఈ దెబ్బతో అన్నీ అబద్ధం అని తేలింది.
Related