Sunday, April 28, 2024
- Advertisement -

ఈ చెత్త రాజకీయాలు ఇలాగే ఉంటాయి.. సైలెంట్ గా చేసే వాళ్లే హీరోలు.. పూనమ్!

- Advertisement -

పూనమ్ కౌర్ సినిమాల్లో కనిపించడం తగ్గినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక ట్వీట్ ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈమె చేసే ట్వీట్లు ఒక్కోసారి అందరిని ఆలోచింపజేసేలా ఉంటాయి.కొన్నిసార్లు ఈమె చేసే ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేస్తుందో అర్థం కాక జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి.

నిన్న కాపీ మాస్టర్ అంటూ ట్వీట్ చేసిన పూనమ్, తాజాగా మరో ట్వీట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఈమె చేసిన ట్వీట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కౌంటర్లు వేశారు. మన దేశం ఎలాంటి పరిస్థితులలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరైన వైద్య సౌకర్యాలు లేక ఎటు చూసినా చావు కేకలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా అధికారపక్షం, ప్రతిపక్షం ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు.

Also read:అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మరో బ్యూటీకి అవకాశం.. కథ అంత ఆమె చుట్టే!

ఈ క్లిష్టమైన పరిస్థితులలో కొందరు బాధపడుతుంటే మరికొందరు సుఖ పడుతున్నారు. కానీ.. బాధపడే వారి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఇలాంటి చెత్త రాజకీయాలలో అలానే ఉంటుంది. కానీ సేవ చేసేవారు మాత్రం సైలెంట్ గా చేస్తూనే ఉన్నారు. వాళ్లే రియల్ హీరోలు అంటూ ఈమె చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also read:బాలయ్యతో సినిమాకు అనిల్ రావిపూడి ఎన్ని రూ. కోట్లు పెడుతున్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -