- Advertisement -
ఇటివలే కర్ణాటక రాష్ట్రానికి చెందిన గాలి జనార్ధనరెడ్డి ఇటివలే తన కుమార్తె పెళ్లిని ఘనంగా చేసిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో ఆడి పాడిన తారలకు భారీ డబ్బును ముటచెప్పినట్లు సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీంఓ ఐటీ శాఖ అధికారులు ఓ కన్ను వేశారు.
వివాహనికి వచ్చిన నటీనటులు ఎవరు? ఈ వేడుకలో ఎవరెవరు పాల్గొన్నారు. వారికెంట రెమ్యునరేషన్ ఇచ్చారు అనే విషయమై ఆరా తీశారు. ఈ విషయం తెలుసుకున్న రకుల్.. అలర్ట్ అయ్యేలోపే.. ఐటీ అధికారులు ఈమె ఇంటిపై దాడులు చేశారట. అయితే ఈ పంజాబీ భామ మాత్రం మా ఇంటిపై ఐటీ దాడులు జరగలేదు అని అంటుంది. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం గాలి నాకంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని అంటుంది. మరి ఐటీ దాడులు జరగకుంటే… ఈ విషయం మళ్లీ మీడియాలో ఎందుకు షేర్ చేసుకుంటుంది?
Related