Tuesday, May 14, 2024
- Advertisement -

రోడ్డు న పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ – కూరలు అమ్ముకుంటూ ..

- Advertisement -

జనాలకి సేవ చెయ్యాలనే ఆలోచన అందరికీ రాదు, డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే వారు కొందరైతే మరికొందరు వారితో ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటారు. రకరకాల టీవీ షో లలో కూడా గెలిచిన మొత్తాన్నీ షో లకి ఇచ్చేస్తూ ఉంటారు జనాలు ఇప్పుడు ఇలాంటి సందర్భం హీరోయిన్ రకుల్ ప్రీత్ కి ఎదురు అయ్యింది.

టాలీవుడ్ కుర బ్యూటీ అయిన రాకుల్ ఇవాళ పెట్టిన ట్వీట్ మంచు లక్ష్మి నిర్వహించనున్న మేము సైతం కార్యక్రమం కోసం మంజీరా మాల్ దగ్గర ఉన్న కేపీహెచ్ బీలో  మార్కెట్లో నేను కూరగాయలు అమ్మబోతున్నాను. సమాజాన్ని మార్చే ఓ ప్రోగ్రాం ఇది. రండి ఉదయం 10గంటల నుంచి వచ్చి నా దగ్గర నుంచి కూరలు కొనుక్కోండి’ అంటూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

ఇది చూసి ఇప్పుడ్డు కేపీ  హెచ్ బీ లో విపరీతమైన అభిమాన గణం ఒచ్చేసారు. ట్రాఫిక్ జాం కూడా అవుతున్నట్టు తెలుస్తోంది,  అయినా అంతటి హాట్ హీరోయిన్ రోడ్డున పడి కూరగాయలు అమ్ముతూ ఉంటె ఎవ్వరు  మాత్రం కొనరు చెప్పండి ? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -