తెలుగు పరిశ్రమలో ఇప్పుడు కొత్త హీరోయిన్స్ రానిస్తున్నారు. గత 10 సంవత్సరాల క్రితం త్రిష,సమంత,కాజల్,నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో ఉంటే ఇప్పుడు ఆ స్థానంలో కొత్త హీరోయిన్లు రకూల్ ప్రిత్ సింగ్, రాశీఖన్నా,రెజీనా, లావణ్యత్రిపాఠి లాంటి కొత్త హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్స్ గ్లామర్ పాత్రలు పొషిస్తూ కుర్రకారుకి పిచ్చిలేపుతున్నారు.
ఇక ముద్దుగా ఉండే రాశీఖన్నా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెపుతూ.. అప్పట్లో తనకు పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలను కనాలని తనకు ఎప్పుడు 23 ఏళ్ళు ఒంటి మీదకు వస్తాయా ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా ? ఎప్పుడు విరహ తాపాన్ని తీర్చుకుంటానా ? అని తెగ ఆలోచనలు చేసేదట.
సంసారం, మొగుడు, పిల్లలు అంటూ రకరకాలుగా ఆలోచించేదట. ఎప్పుడైతే తన చిత్రాలు మంచి సక్సెస్ అందుకున్నాయో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు రావడం మొదలైందో ఆ ఆలోచనలన్నీ దూరమయ్యాయట. అప్పటి నుండి మాత్రం తన మైండ్ సెట్ మారిపోయిందట. ఇప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉండటం వల్ల అలాంటి ఆలోచనలు లేవంట. పైగా అప్పటి ఆలోచనలు తల్చుకుంటే సిగ్గేస్తోంది.. నవ్వొస్తోంది అంటుంది రాశి ఖన్నా.
Related