Monday, May 6, 2024
- Advertisement -

ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు..

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు చిత్రం ఈ నెల 22 న థియేటర్లలో విడుదల కానుంది. రకుల్ ప్రీతి సింగ్, కేథరిన్ టెస్రా కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. హీరోలను ప్రజెంట్ చేయడంలో బోయపాటిది స్పెషల్ స్టైల్.

ఇప్పటికే అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అని పేరుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు చిత్రం అంచనాలకు మించి హిట్ కొడుతుందని నిర్మాత అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సిలకలూరి సింతామణి పాటలో హీరోయిన్ అంజలి ప్రత్యేకంగా నటించారు. ఈ పాట సినిమాకు ప్రాణమవుతుందని చిత్రం యూనిట్ చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -