- Advertisement -
దేశంలో లాక్ డౌన్ సడలింపు తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య మళ్లీ ఉదృతం అవుతుంది. ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యలో మరణాలు సంబవించడం జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. వివాహ వేడుకకు వెళ్లి వస్తున్నవాహనాన్ని మరొక వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ దేశీరాజ్ ఇరానా లో ట్రక్కును ఢీకొన్ని బలేరో వాహనం.
ఈ ప్రమాదంలో పద్నాలు మంది కన్నుమూశారు.. అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. క్షత గాత్రులను దగ్గరలోని ఆషుపత్రిలో చేర్పించే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడ అంతా రక్తసిక్తం కావడంతో హాహా కారాలు మిన్నంటుతున్నాయి.
గుజరాత్లో ఘోర ప్రమాదం.. తెలుసుకున్న మోదీ..!