జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్లు బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. అలానే ఆ ప్రోగ్రాం లో చేసే యాంకర్స్.. అనసూయ, రష్మీ కూడా బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరు వరస ఆఫర్స్ తో దూసుకేళ్తున్నారు. కేవలం బుల్లి తెరపై నే కాకుండా వెండితెరపై కూడా మంచి మంచి అవకశాలు సంపాదించుకొని ముందుకు వెళ్తున్నారు.
అయితే అనసూయఇమేజ్ ని రెట్టింపు చేసుకోవడానికి జెమిని టీవీ లో మరో కొత్త షో తో ప్రేక్షకలను అలరిస్తుంది. ఆ షో పేరు జాక్ పాట్ అయితే ఈ షో కి ఫేమ్ కమెడియన్స్ యాంకర్స్ ఇంకా అందరు వస్తారు. అయితే ఈ షో లో కొంచెం బూతులు ఎక్కువ గా వస్తున్నట్లు సమాచారం.ఇకా తాజాగా జాక్ పాట్ షో కి జబర్దస్త్ ఫేమ్ మహేష్ ని ఇన్వైట్ చేశారు.
మాములుగానే మహేష్ జబర్దస్త్ షో లో తన పంచ్ లతో ప్రేక్షకులను ఎంతోగాను నవ్విస్తాడు. అలానే ఈ షో లో కూడా అనసూయ పై కొన్ని పంచ్ లు వేసాడట మహేష్. దాంతో ఆ పంచులకు అనసుయకు తెగ కోపం వచ్చిందట. ఇకా తను కోపం తట్టుకోలేక అందరిముందు మహేష్ ని బండా బూతులు తిట్టిందట. అంతేకాకుండా ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలుతాయని కమెడియన్ మహేష్ పై అనసూయ ఓ రెంజ్ లో ఫైర్ అయ్యిందని తెలుస్తోంది.
{youtube}nLj-LFg78A8{/youtube}
Related