Wednesday, May 15, 2024
- Advertisement -

పూరికి షాక్ ఇచ్చిన మహేష్!

- Advertisement -

ఈ మధ్య కాలంలో పూరి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా ఆడటం లేదు. ఇటీవలే లోఫర్ చిత్రంతో బయ్యర్లు బాగా లాస్ అయి తమ నష్టాల్ని భారతి చెయ్యాల్సిందిగా పూరి జగన్నాధ్ పై గొడవకు దిగిన విషయం తెలిసిందే. అయితే విషయంలో మెగా హీరో వరుణ్ తేజ్ కలుగజేసుకొని ఈ వివాదాన్ని సెటిల్ కూడా చేశాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఇంటర్ వ్యూ లో స్పందించాడు.”

నా సినిమా బాగా ఆడిన ఆడకపోయినా దానికి సంబందించి నేను పూర్తి బాధ్యత వహిస్తాను” అని చెప్పుకొచ్చాడు. అంటే మహేష్ మాటలని బట్టి చూస్తే బయ్యర్లకు నష్టాలూ వస్తే వాళ్ళని ఆదుకోవాలని చెబుతూ ఇండైరేక్ట్ గా పూరి జగన్నాధ్ కు షాక్ ఇచ్చాడు. అలాగే గతంలో వన్ నేనొక్కడినే, ఆగడు చిత్రాలతో బయ్యర్లు కుదేలైతే వాళ్ళని మహేష్ ఆదుకున్నాడని టాక్ ఉంది.

ఇక ప్రస్తుతం పూరి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈ సినిమా లాంచ్ అయింది. అలాగే మహేష్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ చేసే పని లో ఉన్నాడు. బ్రహ్మోత్సవం రిలీజ్ అవ్వగానే మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -