ప్రస్తుతం బుల్లి తెరపై జబర్ధస్త్ షో ఓ రెంజ్ లో దూసుకెళ్తోంది. ప్రతి గురువారం శుక్రవారం ప్రసారమయ్యి ఈ షోకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ షో వచ్చిన మొదట్లో మంచి కామెడీ.. తో అందరిని నవ్వించారు. రాను రాను ఈ షోలో బూతులు ఎక్కువ అవ్వడం.. ఈ షోపై వివాదాలు జరగడం.. వంటి చాలానే అయ్యాయి. అయిన ఈ షోని చూడటం ఎవ్వరు మనడం లేదు.
ఈ ప్రోగ్రాంకు యాంకర్ గా రష్మీ చేస్తోంది. అలానే రోజా, నాగబాబు ఈ షోకి జడ్జేస్ గా చేస్తున్నారు. ఇక జబర్దస్త్ షో లో హైపర్ ఆది,సుడిగాలి సుధీర్ ఇంకా కొంతమంది టీం లీడర్స్ గా కొనసాగిస్తున్నారు. అయితే ఈ జబర్దస్త్ షో లో యాంకర్ రష్మీ కి సుడిగాలి సుధీర్ మధ్య ఎదో ఉందని ఒక పుకార్ షికార్ చేస్తుంది. అప్పటినుండి ఆ చిచ్చు రగులుతూనే ఉంది. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఏన్నో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ రూమర్స్ పై రష్మీ సుధీర్ స్పందించేవారు కాని ఇప్పుడు ఆ వార్తలని పట్టించుకోవడంలేదు కూడా.
{loadmodule mod_custom,Side Ad 1}
వీరిద్దరూ ఒక జబర్దస్త్ షో లోనే కాకుండా డీ జోడి ప్రోగ్రాం లో హోస్ట్ గా పనిచేస్తున్నారు. ఈ డీ జోడి లో వీరిద్దరూ కలిసి చేసే కామెడీ టాస్క్ లు బాగుంతున్నాయని చాల మంది అసలు వీరిద్దరి కోసమే డీ జోడి చూస్తున్నారు సమాచారం. అయితే తాజాగా ఈ షోలో రష్మీ అందరి ముందు సుధీర్ కి ముద్దు పెట్టడం.. అది చూసి అందరూ షాక్ అవ్వడం జరిగింది. ఏంటి రష్మీ ఇలా చేస్తుందని అందరు షాక్ అయ్యారు. అయితే రష్మీ ఇలా చేయడానికి కారణం.. ఏంటో విషయంలోకి వెళ్తే.. సుధీర్ సన్యాసిలా మరిపోకుడదని ఇలా చేసిందట. సుధీర్ లో అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చాలాసార్లు వాటిని చూపించాడని అందుకే రష్మీ ఇలా చేసిందని తెలుస్తుంది. సో ఇది అసలు విషయం.
{youtube}Kz0L3lbQA9s{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related