క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, నిన్నటి తరం స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ చాలా సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కొంత కాలం నుండి వేరువేరుగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆవార్తలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. తామిద్దరం విడిపోలేదని.. చెబుతున్నారు. అయితే ఎప్పుడు కూడా కృష్ణవంశీ హైదరాబాద్లో రమ్యకృష్ణ చెన్నైలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు చాలా అరుదుగా కలుస్తూ ఉంటారట.
అయితే వీరిద్దరి మద్య విబేధాలకు కారణం ఏంటో తెలుసా..? డబ్బు, అవును కేవలం డబ్బే వీరిద్దరి మద్య విభేదాలకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. గతంలో మంచి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ప్రస్తుత పరిస్థితి వేరు. ప్రస్తుతం ఆర్థికంగా ఆయన రమ్యకృష్ణమీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే రమ్యకృష్ణ నటిగా ఇప్పటికి బాగా సంపాదిస్తుంది. దాంతో ఆమె సంపాదన అంతా ఖర్చు చేస్తూ ఉన్నాడట.
{loadmodule mod_custom,Side Ad 1}
తాను సంపాదించిన డబ్బును కృష్ణవంశీ ఖర్చు చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో, కొడుకు భవిష్యత్తు గురించే రమ్యకృష్ణ భర్తకు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అంతే తప్ప ఇద్దరి మద్య తీవ్రమైన విభేదాలు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం కూడా ఇద్దరు కొన్ని విషయాల్లో విభేదాలున్నా కూడా అన్యోన్యంగానే ఉంటారని వారి సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా రమ్యకృష్ణ ఈ విషయమై మాట్లాడుతూ సినిమాల కారణంగా తాను అక్కడ, ఆయన ఇక్కడ ఉండాల్సి వస్తుందని, తామిద్దరం సంతోషంగానే ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related