Monday, April 29, 2024
- Advertisement -

కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ?

- Advertisement -

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా శ్వేతా బసు ప్రసాద్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా హిట్ అయింది కానీ శ్వేత కు మాత్రం మంచి ఆఫర్స్ మాత్రం రాలేదు.

కొత్త బంగారు లోకం తర్వాత ‘కాస్కో’ ‘రైడ్’ ‘కలవర్ కింగ్’ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఇవేవి ఆమెకు హిట్ ను ఇవ్వలేకపోయాయి. తరువాత ఇక్కడ ఆఫర్లు లేకపోవడంతో.. తమిళ, హిందీ పరిశ్రమల వైపుకి షిఫ్ట్ అయ్యి.. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించింది. మొదట్లో కాస్త సంప్రదాయంగా కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఎవ్వరూ ఊహించని విధంగా గ్లామర్ షో మొదలు పెట్టింది. అయినా కూడా ఈమెకు ఆఫర్స్ రాలేదు. దాంతో 2018 లో రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

అయితే అతనితో కేవలం ఒక్క ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో.. విడాకులు తీసుకున్నారు. అయితే తర్వాత డిప్రెషన్ కు కూడా వెళ్ళిపోయిందట ఈ బ్యూటీ. ఆ టైములో మానసిక వైద్యుడు సలహాలతో కోలుకుందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందట. ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CD8sMZ6BuIS/
https://www.instagram.com/p/CD8qbhUhqFP/

రమ్యకృష్ణ కారణంగానే కృష్ణ వంశీ సక్సెస్ పోగొట్టుకున్నాడా ?

రానా, మిహీకా మెహిందీ ఫంక్షన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ఎంతంటే ?

షాకింగ్ : ప్రభాస్ పారితోషికం 100 కోట్లు.. డార్లింగ్ రేంజ్ ఇది..!

యాంకర్ ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకోట్లేదో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -