విజయశాంతి.. హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గానే కాకుండా లేడి ఒరియేoటెడ్ సినిమాలు చూసి తెలుగు ప్రేక్షకులు ఎంతాగానో ఆకట్టుకుంది. సినీ రంగంలో మంచి హీరోయిన్ గా రాణించిన విజయశాంతి.. రాజకీయ రంగంలో మాత్రం పెద్దగా రానించలేక అట్టర్ ప్లాప్ అయ్యింది.
{loadmodule mod_custom,GA1}
సినిమాని డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ ఉన్నాడు కానీ.. పాలిటిక్స్ మాత్రం ఎవరివి వారే నడిపించుకోవాలి. అయితే సినిమాలో తన సత్తా ఏంటో చూపించిన విజయశాంతి రాజకీయాల్లో చాలా వీక్ అని తేలిపోయింది. విజయశాంతి రాజకీయాల్లో వచ్చాకా బీజేపీలో అడుగుపెట్టి వారితో కలిసి పని చేసారు. తర్వాత తల్లి తెలంగాణా పార్టీ ని స్థాపించారు. తర్వాత పార్టీనీ టీఆర్ఎస్ లోకి విలీనం చేయాల్సి వచ్చింది. ఆ మేరకు మెదక్ లో విజయశాంతి లోక్ సభ సీట్ ఇచ్చి కేసీఆర్ ఆమెను గెలిపించారు. కాని స్వభావానురిత్య కేసీఆర్ ఎంత మొండివారో.. అలాగే విజయశాంతి కూడా మొండిగటం. అయితే కారణాలు ఏవైన విజయశాంతి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ కి కూడా దూరంగా ఉంటుంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
{loadmodule mod_custom,GA2}
ఆమెకు శ్రీనివాస్ అనే వ్యక్తీ తో పెళ్లి జరిగిందని.. కాని విజయశాంతి కి మాత్రం పిల్లలు లేరు కావాలనే తన జీవితలో పిల్లలని కనకుడదని నిర్ణఇంచుకున్నట్లు తెలిపారు. ఎందుకంటే.. ప్రజాసేవకు జీవితం అంకితం చేయాలనే దృష్టిలో పిల్లల విషయాన్ని పక్కన పెట్టినట్లు తెలిపారు. కానీ ఆమె అంత త్యాగం చేసిన.. రాజకీయాల్లో మాత్రం ముందడుగు వెయ్యలేకపోతున్నారు. ఇక విజయశాంతి ఇప్పట్లో పాలిటిక్స్ లో దూసుకుపోయేదిలేదని కొందరు అంటున్నారు.
{youtube}E3VTxtbzSjY{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related