Saturday, May 18, 2024
- Advertisement -

గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం..19 మంది మృతి

- Advertisement -

గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకంది. సిమెంట్ బస్తాలతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 19 మంది దుర్మరణం పాల‌య్యారు. ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. భావ్‌నగర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బవల్యాలి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

సిమెంట్ బస్తాల కింద ఇరుక్కుపోవడంతో చాలా మంది ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా సుల్తాన్‌పూర్ వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే బవల్యాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -