Thursday, March 28, 2024
- Advertisement -

నెక్లెస్​రోడ్​ కి వచ్చిన హోం మంత్రి.. అప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయాయి..!

- Advertisement -

హైదరాబాద్​ నెక్లెస్​రోడ్​ పీపుల్స్ ప్లాజాలో 5కె సైకిల్​థాన్ నిర్వహించారు. అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్​ అలీ పాల్గొని జెండా ఊపి సైకిల్​థాన్ ప్రారంభించారు.

ఈ ఫైర్ రైడ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు వెల్లడించారు. 1944 ఏప్రిల్ 14న ముంబయి విక్టోరియా డాక్ యార్డు నౌకలో జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది మృతి చెందిన ఘటనకు చిహ్నంగా… ఏప్రిల్​లో దేశవ్యాప్తంగా వారోత్సావాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ఫైర్ డిపార్ట్​మెంట్ ఏర్పాటు చేశారని హోంమంత్రి మహమూద్​ అలీ గుర్తుచేశారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి నివాళులు అర్పించారు. సిబ్బంది పనితీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు, రైడర్స్, అగ్నిమాపక విభాగం డీజీ సంజయ్ కుమార్ జైన్ పాల్గొన్నారు.

వైఎస్ షర్మిల కి నిమ్మ రసం ఇచ్చింది ఎవరో తెలుసా..?

కరోనా వచ్చాక పవన్ కళ్యాణ్ సూక్తులు విన్నారా..!

120 కూల్చివేశారు.. ఎక్కడో తెలుసా.. చిన బాబు చెప్పారు..!

అంతా అబద్ధం.. నేను చెప్పింది నమ్మండి అంటున్న ఈటల..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -