Tuesday, April 23, 2024
- Advertisement -

రైతులు కేంద్రానికి లేఖ..!

- Advertisement -

వ్యవసాయ చట్టాల్లో సవరణలపై రైతు సంఘాలకు కేంద్రం కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా పంపింది.కేంద్రం ప్రతిపాదనలపై రైతు సంఘాల ప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

మూడు కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. అయితే… సవరణలకు మాత్రమే కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన 6వ విడత చర్చలు రద్దయ్యాయి.పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్​, హరియాణా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం.కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హమీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -