Friday, May 17, 2024
- Advertisement -

చంద్రబాబు సతీమణికి గాయాలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరీకి గాయాలయ్యాయి.

ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చేతి మణికట్టుకు గాయమైంది. వెంటనే ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకి శస్త్ర చికిత్స చేసి 6 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏపి సీఎం చంద్రబాబు ఆపోలో ఆసుపత్రికి తరలి వచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -