Tuesday, April 23, 2024
- Advertisement -

మూడు చుట్టూ తిరుగుతున్న తెలంగాణా..!

- Advertisement -

తెలంగాణాలో రెండో దశ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం.. 1,13,007 మందికి కొవిడ్​ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,052 మందికి వైరస్ పాజిటివ్​ వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 406 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3,32,581కు చేరింది.

కొవిడ్​ కోరల్లో చిక్కి మరో ఏడుగురు మరణించగా.. ఇప్పటి వరకు 1,772 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి తాజాగా మరో 778 మంది బాధితులు కోలుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 16,118 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 24,131 యాక్టివ్​ కేసులున్నాయి.

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

నటుడు, నిర్మాత కుమారజన్‌ ఆత్మహత్య

నేటి పంచాంగం, మంగళవారం (13-04-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -