Saturday, April 20, 2024
- Advertisement -

ఒక వైపు ఎన్నికలు.. మరో వైపు బంగారం.. ఎంతో తెలుసా..!

- Advertisement -

పుదుచ్చేరి పోలీసు తనిఖీల్లో భారీస్థాయిలో బంగారాన్ని పోలీసులు సీజ్​ చేశారు. పూళితళ వద్ద సోదాలు నిర్వహిస్తుండగా.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్​ సంఖ్యతో ఉన్న వాహనంలో భారీస్థాయిలో రవాణా అవుతోన్న బంగారాన్ని కనుగొన్నారు. సుమారు 18 కిలోలున్న ఈ బంగారం ధర దాదాపు రూ.9కోట్లు ఉంటుందని తెలిపారు.

దీనిని కేరళలోని మలబార్​ గోల్డ్​ నగల దుకాణంలో డెలివరీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు వాహనంలో ఉన్న వ్యక్తులు తెలిపారని.. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్​ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ అంశంపై ఆదాయ పన్ను విభాగంతో పాటు.. వస్తుసేవల పన్ను(జీఎస్​టీ) అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఆరు చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఝార్ఖండ్ లో దారుణం.. యువతిపై నెల రోజులుగా 60 మంది అత్యాచారం!

బూమ్రా పెళ్లాడేది ఈ హీరోయిన్ నేనా?

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -