Tuesday, April 30, 2024
- Advertisement -

అనంత్ నాగ్‌లో ఎన్ కౌంట‌ర్‌…ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

- Advertisement -

జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా బిజ్ బెహరలో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మ‌య్యారు.ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అక్కడి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. వెంటనే స్పందించిన దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -