Wednesday, May 1, 2024
- Advertisement -

ఈ రెండు పార్టీలు చేసిన మోసం అందరూ చూశారు..!

- Advertisement -

బల్దియా ఎన్నికల సమయంలో మజ్లిస్​తో సంబంధం లేదని ప్రకటించిన టి.అర్.ఎస్ నేతలు.. మేయర్ ఎన్నికలో ఆ పార్టీ మద్దతు ఎలా తీసుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు. మేయర్ ఎన్నికలో టి.అర్.ఎస్, మజ్లిస్ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు.

గతంలోనూ ఈ రెండు పార్టీలే జీహెచ్ఎంసీని నాశనం చేశారని రాజాసింగ్ ఆరోపించారు. మేయర్ ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన మజ్లిస్.. తెరాసకు ఎందుకు మద్దతు తెలిపిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టి.అర్.ఎస్ కార్పొరేటర్లు ఇలాంటి పార్టీలో ఉంటారా.. బయటకొస్తారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టి.అర్.ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేస్తే తెరాసకు 15 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు.

నవ్వుతూ మాట్లాడిన నిమ్మగడ్డ.. మొన్న కోపం నేడు హ్యాపీ..!

మూడు భాషల.. ప్రమాణ స్వీకారం..!

మేయర్ పీఠం కైవసం చేసుకున్న గద్వాల విజయలక్ష్మి!

షర్మిల పార్టీ ప్రకటనపై స్పందించిన హరీష్ రావు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -