Sunday, May 5, 2024
- Advertisement -

ఉత్త‌రా ఖండ్‌లో కుప్ప‌కూలిన వాయుసేన‌ హెలికాప్ట‌ర్‌….

- Advertisement -

వాయిసేన‌లో త‌రుచూ ప్ర‌మాదాలు చోటు చేస‌కుంటున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం సమీపంలోని హెలీపాడ్ వద్ద ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా ఆర్మీ కార్గో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ సమయంలో ఇనుప రాడ్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

రవాణా అవసరాలకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌ను కేదార్‌నాథ్‌ హెలిప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ చేస్తుండంగా ఐరన్‌ గిర్డర్‌కు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -