Thursday, April 25, 2024
- Advertisement -

జైలు నుంచి తప్పించుకొని యముడికి దొరికిపోయారు..!

- Advertisement -

లెబనాన్​ రాజధాని బీరుట్​లోని బాబ్దా జైలును శనివారం దాదాపు 70మంది క్రిమినల్స్​ ధ్వంసం చేసి పరారయ్యారు. ఐదుగురు ఖైదీలు ఓ కారును దొంగిలించి అందులో తప్పించుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వారి కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు నేరస్థులు అక్కడికక్కడే మరణించారు.

పరారైనవారిలో ఇప్పటివరకు 15మందిని మళ్లీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో నలుగురు లొంగిపోయారని వివరించారు.జైలు సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు భద్రతాబలగాలు తెలిపాయి. సమీప ప్రాంతాన్ని సీల్ చేసినట్లు వివరించాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది నిజంగా మహా అద్భుతం.. చచ్చి బతికాడు!

మొదటి సారి బైడెన్ విమర్శలు..!

పాకిస్థాన్, చైనా లతో పోరాడినా కల్నల్ కన్నుమూత..!

ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.. అక్కడ ఆడితే జైలుకే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -