Wednesday, April 24, 2024
- Advertisement -

వారెవ్వా..ఈ మహిళ బంగారం ఎక్కడ పెట్టుకుంది చూడండి..!

- Advertisement -

కర్ణాటకలో భారీ స్థాయిలో పసిడిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. మంగళూరు విమానాశ్రయంలో ఓ మహిళ లోదుస్తుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. అధికారుల తనిఖీల్లో పట్టుబడింది. మొత్తం 2.41 కిలోల బంగారాన్ని గుర్తించిన అధికారులు.. దీని విలువ సుమారు రూ.1.10 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేశారు.

కాసరగోడ్​కు చెందిన సమీరా అనే ప్రయాణికురాలు.. దుబాయ్​ నుంచి మంగళూరు విమానాశ్రయంలో దిగింది. ఆమెను తనిఖీ చేయగా.. శానిటరీ ప్యాడ్లు, సాక్స్​లు, లోదుస్తుల్లో ఈ బంగారం వెలుగుచూసింది. పసిడితో పాటు విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోట్పా(సిగరెట్​, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం) కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

మోచేతులు, మోకాల్లు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ టిప్స్ మీ కోసం !

రుణ యాప్‌ల కేసులో నిందుతుడు ఎవరో కాదు.. తెలుగు వాడే..!

ఖాళీ క‌డుపుతో ఖర్జూర‌లు తింటున్నారా? ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే !

ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా? అయితే మీలో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -