మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగాతయారయ్యింది కాంగ్రెస్ పరిస్థితి.అంపశయ్యమీద ఉన్న పార్టీకి ఇప్పుడు భారీ షాక్ తగిలింది.దీంతో విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఆపార్టీ సీనియర్నేత మల్లాది విష్ణు పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
కొన్ని రోజులగా మల్లాది విష్ణు వైసీపీలోకి వెల్తున్నారనే వార్తలకు ఇప్పుడు బలం చేకూరింది.ఆయన పంపిన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మంగళవారం ఆమోదం తెలిపారు.దీంతో ఆయన మరో వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
{loadmodule mod_custom,GA1}
ఆరోజు సాయంత్రం జగన్తో మల్లాది విష్ణు భేటీ కానున్నారు.ఈసందర్భంగా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే మల్లాది విష్ణు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ మల్లాది విష్ణు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోఈనెల 8న లాంఛనంగా చేరనున్నారు.
ఇప్పటికే విజయవాడలో వైసీపీ బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే.అందుకే జగన్ ఆకర్శ్ను విజయవంతంఅయ్యమిందనే చెప్పాలి.మల్లాది విష్ణు చేరికతో వైసీపీకి మరింత బలంచేకూరనుంది. వచ్చే ఎన్నికల నాటికి బలహీనంగా ఉన్నపార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయతన్నాలను ముమ్మరం చేసింది వైసీపీ.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- వైసీపీలోకి.. టీడీపీ ఎమ్మెల్యే.. షాక్లో చంద్రబాబు
- క్షేత్రస్థాయిలో శరవేగంగా పార్టీ నిర్మానం….
- వైసీపీలోకి సినీయర్ లీడర్.. అంతా జగన్ ప్లాన్..
- సొంతపార్టీ నేతలతోనే ఇబ్బందులన్న చంద్రబాబు….
{youtube}L8BYt4M8RN4{/youtube}