Friday, April 26, 2024
- Advertisement -

భద్రతా దళాల కోసం కదిలిన మోదీ.. సదస్సు కి సిద్ధం..!

- Advertisement -

గుజరాత్​లోని కేవడియాలో జరుగుతున్న దేశ భద్రతా దళాల అధిపతుల సమావేశంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. తొలిసారి ఈ సదస్సుకు జవాన్లు, జూనియర్​ కమిషన్డ్​ ఆఫీసర్​లు హాజరవుతున్నారు. సిబ్బంది సమస్యలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సెషన్లలో మాత్రమే వీరు పాల్గొంటారని అధికారులు తెలిపారు.

తీవ్ర ఉద్రిక్తతల అనంతరం భారత్​, చైనా సైనిక బలగాల ఉపసంహరణ చేపడుతున్న క్రమంలో కేవడియాలో గురువారం మొదలైన 3 రోజుల సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, సైన్యాధిపతి జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణే, వైమానిక దళాధిపతి మార్షల్​ ఆర్​కేఎస్​ భదౌరియా, నావిక దళాధిపతి అడ్మిరల్​ కరంబీర్​ సింగ్​, రక్షణ శాఖ అధికారులు, జవాన్లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

రామ్ చరణ్ తో చిందులేయబోతున్న జిగేల్ రాణి!

మళ్లీ పరుగు పెడుతున్న బంగారం ధర.. దానితో పాటే వెండి!

దిల్ రాజు షాక్.. ‘వి’ సినిమాను తొలగించిన అమెజాన్ !

ఇలయ దళపతి విజయ్ 65వ మూవీ ఆ నేపథ్యంలోనే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -