భూమా నాగిరెడ్డి మరణంలో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.ఉప ఎన్నికను ఇరు పార్టీలు ప్రతీస్టాత్మకంగా తీసుకున్నాయి.టీడీపీ తరుపున భూమా బ్రహ్మానందరెడ్డి,వైసీపీ నుంచి శిల్పా మోహన్రెడ్డి బరిలోకి దిగనున్నారు.గెలుపు మాదంటె మాదేనని ధీమాతో ఉన్నారు.
అయితే అఖిల కుటుంబంలో బిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదే విషయమై అఖిలప్రియ చెల్లెలు మౌనిక అలిగిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున కాకుండా…టీడీపీ తరుపునుంచి నిలబెట్టడం మౌనికకు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.తల్లి మరణించిన తర్వాత అండగా ఉన్న వైసీపీ అధినేత జగన్ మీద టీడీపీ రాజకీయం కోసం అనవసరంగా ఆరోపనలు చేస్తు బురదచల్లే ప్రయత్నాలు మౌనికకు నచ్చేలదంటి.
సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబంనుంచి ఇస్తే పోటీకి నిలబడాలగాని అన్నయ్యకొడుకును ఎలా నిలబెడతారని మౌనిక ప్రశ్నించినట్లు సమాచారం.ఈవార్త కర్నూలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అఖిలప్రియను టీడీపీ తమ స్వార్థంకోసం వాడుకుంటోదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఇప్పటి వరకు తమ కుటుంబానికి ఉన్న మంచిపేరు ఈ ఎన్నికతో తుడిచి పెట్టుకొని పోతోందని వాపోయినట్లు తెలుస్తోంది.ఎన్నికల ప్రచారానికి తనను పిలవద్దని చెప్పినట్లు తెలుస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- సవాల్పై వెనక్కు తగ్గిన అఖిల…
- భూమా పరువును గంగలో కలిపిన మంత్రి అఖిలప్రియ…..
- సొంత టీడీపీ నేతలే అఖిలకు చెక్ పెడుతున్నారా…?
- ఓడిపోతే మంత్రి పదవి గోవిందేనా…..?
{youtube}GSI0rM5bPUQ{/youtube}